Vande Bharat Train – భారీగా తగ్గిన వందేభారత్ రైళ్ల సగటు వేగం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 Vande Bharat Train - భారీగా తగ్గిన వందేభారత్ రైళ్ల సగటు వేగం... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

ముద్ర,సెంట్రల్ డెస్క్:- వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది.వీటి గరిష్ఠ గంట వేగం 160 కి.మీ. కాగా ఎక్కడా అది 130 కి.మీ. దాటిన దాఖలాలు లేవు. ఢిల్లీ-ఆగ్రా మార్గం వంటి నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనువైన ట్రాక్‌లను నిర్మిం చామని ఒక అధికారి చెప్పారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like